టాప్ 25 ఐపిఎస్ అధికారులల్లో డిజీపీ మహేందర్ రెడ్డి

భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ ల…

Continue Reading →

సీఎం నిర్ణయానికి మద్దతిస్తున్నా – విజయశాంతి

 ప్రజాసంక్షేమం దృష్ట్యా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తాను మద్ధతు తెలుపుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా తన…

Continue Reading →

తెలంగాణ పోలీస్‌శాఖలో తొలి కరోనా కేసు..

పోలీస్‌శాఖలో మొదటి కరోణ పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్…

Continue Reading →

పాతబస్తీలో పర్యటించిన హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్

 పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల చైర్‌పర్సన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో నమోదవుతున్న…

Continue Reading →

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

 కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు…

Continue Reading →

మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా

మహబూబ్‌నగర్‌లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు.…

Continue Reading →

వేసవి తాపం నుంచి వన్యప్రాణులను రక్షించాలి

  తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇత‌ర వ‌న్య‌ప్రాణుల‌ రక్షణకు త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ శాఖ అధికారుల‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…

Continue Reading →

50 పేద కుటుంబాల‌కి అండ‌గా పోసాని

లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న‌ పేద కార్మికులకి త‌మ వంతు సాయం చేసేందుకు సినీ క‌ళాకారులు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు ఛారిటీల‌కి న‌గ‌దుని విరాళం…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మళ్లీ 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు  నమోదైన కరోనా…

Continue Reading →

జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…

Continue Reading →