భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారుల్లో తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా, పిఎస్యు వాచ్, ఆసియా పోస్ట్ ల…
ప్రజాసంక్షేమం దృష్ట్యా లాక్డౌన్ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తాను మద్ధతు తెలుపుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ విజయశాంతి తెలిపారు. ఈ సందర్భంగా తన…
పోలీస్శాఖలో మొదటి కరోణ పాజిటివ్ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ (56)కు కరోనా పాజిటివ్ వచ్చింది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్…
పాతబస్తీలో లాక్ డౌన్ అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల చైర్పర్సన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ ప్రాంతంలో నమోదవుతున్న…
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు…
మహబూబ్నగర్లో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా వచ్చిందని వెల్లడించారు.…
తెలంగాణలో ఉన్న పెద్దపులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అమెరికాలోని…
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కార్మికులకి తమ వంతు సాయం చేసేందుకు సినీ కళాకారులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఛారిటీలకి నగదుని విరాళం…
కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మళ్లీ 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా…
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్ కల్యాణ్యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్ధన్యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు.…