దేశ టాప్ పోలీసుల లిస్టులో..మనసున్న పోలీసు మహేందర్ రెడ్డిప్రొఫెసర్ కు పోలీస్ డ్రెస్ వేస్తే..డిజిపి మహేందర్ రెడ్డి..ఆయన పైకి చూస్తే.. ఐపిఎస్ అధికారి..తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్.…
రాష్ట్రంలో బుధవారం కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా…
కరోనా వయోధికులపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 60, ఆపైన వయస్కులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. అదే పాశ్చాత్యదేశాల్లో 80,…
ప్రజల కోసం 24 గంటల హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు సంప్రదించాల్పిన 24 గంటల హెల్ప్లైన్…
రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్-19) నివారణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్…
లాక్డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కొనసాగుతుందా? ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతున్న ప్రశ్న ఇదే. దీనిపై ఊహాగానాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కొన్ని…
భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయికరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రేషన్…
కరోనా వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయినవారికి సాయం చేసేందుకు టాలీవుడ్ సినీపరిశ్రమ చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం ని ఏర్పాటు చేసిన సంగతి…
నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు సోమవారం నమోదయ్యాయి. గత బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందిన 15మంది బర్మా దేశస్తులు,…