దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన పిడుగు పడిన ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే…
తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…
లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను…
తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనా 12ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించి సంగతి…
కరోనా కలకలంతో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో ఒకేరోజు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో…
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదార స్వభావాన్ని చాటారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు మంత్రి ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో పది…
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(68) కొద్ది సేపటి క్రితం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతన్నారు. తెలంగాణ…
కరోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసలు కురిపిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య తెలంగాణ పోలీసుల…
నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్డౌన్తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 453కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. కరోనా బాధితుల్లో 45 మంది చికిత్స అనంతరం…