రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు సహకరించినట్లే.. మరో రెండువారాలపాటు కూడా స్వీయ నియంత్రణ…
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) శుభవార్త అందించింది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో మార్చి ,ఏప్రిల్ నెలల్లో చెల్లించాల్సిన ప్రీమియం కు అదనంగా…
మన సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో…
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్డౌన్ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. పలు రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో…
లాక్డౌన్తో ఇండ్లకు పరిమితమైన గిరిజన గురుకులాల విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్…
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క బరాజ్కు అటవీ భూమి బదలాయింపునకు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు పచ్చజెండా ఊపింది. 26 హెక్టార్ల అటవీభూమిని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.…
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కు…
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు ప్రముఖులు సీఎం రిలీప్ ఫండ్కు విరాళాలు…
రేపు మద్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని…
తెలంగాణ రాష్ట్రంలో మరో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. కరోనా బారిన పడి 12 మంది…