తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఒకరి మృతి

లాక్‌డౌన్‌ అమలు, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 32 మందికి కరోనా…

Continue Reading →

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలి

నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలి పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు…

Continue Reading →

రక్తదానం చేసేవారికి అన్ని సౌకర్యాలు – సైబరాబాద్ సీపీ సజ్జనార్

రక్తదానంలో అందరూ పాల్గొనాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. రక్తదానం చేయాలనుకునే వారు పోలీసులను సంప్రదిస్తే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్…

Continue Reading →

మొక్క‌ల‌తో టైం పాస్ చేస్తున్న బాలీవుడ్ హీరో

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెల‌బ్రిటీలంద‌రు ఇళ్ళ‌కి ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి కొంద‌రు ఫాం హౌజ్‌ల‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ప్ర‌స్తుతం…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ వాయిదా – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

తెలంగాణ ఊటీ ‘గొట్టం గుట్ట’

ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక…

Continue Reading →

బత్తాయి రైతులకు సర్కారు అండ – వ్యవసాయ, మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి

బత్తాయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి బత్తాయి, ధాన్యం కొనుగోళ్లపై…

Continue Reading →

కరోనా సోకకుండా జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలి

కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని సమాచారభవన్‌లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్,…

Continue Reading →

తెలంగాణ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో…

Continue Reading →

మోత్కూర్ గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం అర్ధరాత్రి  2 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో…

Continue Reading →