ఈనెల 30 వరకు ఆర్టీసీ బస్సులు బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల  నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర…

Continue Reading →

కొవిడ్‌ వలంటీర్లుగా దరఖాస్తు చేసుకోండి

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో వలంటీర్లుగా పనిచేయడానికి రిటైర్డ్‌ ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నెల 22లోగా transport.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం…

Continue Reading →

రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు : మంత్రి ఈటల

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సామాజిక వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మీడియా ద్వారా మంత్రి మాట్లాడుతూ… మర్కజ్‌ ఘటన తర్వాతే తెలంగాణలో…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా…

Continue Reading →

మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ : ప్రధాని మోదీ

మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…

Continue Reading →

మఠంపల్లి మండలంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడికి కరోనా పాజిటివ్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 19.23 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత…

Continue Reading →

తెలంగాణలో 30 వరకు కోర్టులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు,…

Continue Reading →

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 61 కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో…

Continue Reading →

తెలంగాణలో 74 లక్షల మందికి నేటి నుంచి రూ.1500 లు

కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు- రాబడి లేక ఇబ్బంది పడుతున్న బడుగులకు ఆర్థిక సాయం…

Continue Reading →