రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకు ఆర్టీసీ బస్సు సర్వీసుల నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ తెలిపారు. తదుపరి రాష్ట్ర…
కొవిడ్-19 నివారణ చర్యల్లో వలంటీర్లుగా పనిచేయడానికి రిటైర్డ్ ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్, ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నెల 22లోగా transport.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం…
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సామాజిక వ్యాప్తి లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియా ద్వారా మంత్రి మాట్లాడుతూ… మర్కజ్ ఘటన తర్వాతే తెలంగాణలో…
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా పాజిటివ్గా…
మే 3వ తేది వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని…
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ బైసన్ బోర్డ్స్ డివిజన్ లో పనిచేస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మట్టపల్లి…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 19 లక్షల 23 వేలకు చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పడి 1 లక్ష 19వేల 587 మంది మృత్యువాత…
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలోనూ ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని జిల్లా, దిగువ కోర్టులు,…
రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగటంలేదు. తగ్గినట్టు కనిపిస్తూనే.. ఒక్కసారిగా పంజా విసురుతున్నది. సోమవారం ఒక్కరోజే 61 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్లో…
కరోనా రక్కసి దెబ్బకు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్న పేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. లాక్డౌన్ కారణంగా పనులు- రాబడి లేక ఇబ్బంది పడుతున్న బడుగులకు ఆర్థిక సాయం…