తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న…
సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెద్ద ఎత్తున పెరగడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజు జిల్లాల్లో 16 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు.…
ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర…
తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీఐజీ(డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)లుగా పదోన్నతి లభించింది. డీఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో…
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని వంకమద్ది బీట్ పరిధిలోని పిట్టగూడ గ్రామంలో 11 మంది కలప స్మగ్లర్లు అటవీశాఖ అధికారులు జే సునీల్, వై…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా…
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్జోన్, ఆరెంజ్ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్ జోన్లగా గుర్తించింది. 14…
తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి…
వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. చిన్నపిల్లలతో కాలినడకన ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ దూరం నడవటం వల్ల ప్రమాదాలు, అనారోగ్య…
తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ఆర్థికసంఘం నుంచి నిధులు రాకపోయినప్పటికీ.. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణ…