కరోనాపై పోరాటానికి పుల్లెల గోపీచంద్ రూ.26లక్షల విరాళం

కరోనాపై పోరాటానికి సాయం చేసేందుకు బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముందుకొచ్చాడు. రూ.26లక్షలను విరాళంగా ప్రకటించాడు. రూ.11లక్షలను పీఎం-కేర్స్ నిధికి, రూ.10లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి…

Continue Reading →

ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో కోత- మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

కరోనా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో  ఏడాది పాటు…

Continue Reading →

పీఎంకేర్స్‌కు గవర్నర్‌ తమిళిసై రూ.5 లక్షల విరాళం

 పీఎం కేర్స్‌ నిధికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై విరాళం అందించారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా పీఎంకేర్స్‌ నిధికి ఆమె రూ.5 లక్షల చెక్కు పంపించారు.…

Continue Reading →

ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

రామచంద్రపురంలో మయూరినగర్  లో  కరోన వచ్చిన పరిసరాలను  మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,  ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి ఉన్నారు.…

Continue Reading →

కొవ్వొత్తి వెలిగించిన సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీపాలు వెలిగించారు. సరిగ్గా రాత్రి 9…

Continue Reading →

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో మంత్రి ఈటల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాలకు సోకిన కరోనా మహమ్మారి…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 272 చేరింది. వైరస్…

Continue Reading →

ఈ నెలాఖరు వరకు రేషన్ ఇస్తం – మంత్రి గంగుల కమలాకర్

‘ఉచిత బియ్యం కోసం ప్రజలు గాబరా పడొద్దు…. ఆగమాగం కావొద్దు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెలాఖరు వరకు రేషన్…

Continue Reading →

త‌గ్గిన జ‌ల కాలుష్యం.. పెరిగిన గంగా న‌ది నీటి నాణ్యత

గంగా న‌దిలో నీటి నాణ్య‌త పెరిగింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో యూపీలోని కాన్పూర్ వ‌ద్ద ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేయ‌డంతో.. అక్క‌డ గంగా న‌ది నీరు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది. ట్యాన‌రీల క‌లుషితాల‌తో…

Continue Reading →

మానవ గర్వభంగం

కరోనా అసంకల్పిత, అయాచిత, అనూహ్య ప్రమాదం కాదు. ఇది మనిషి స్వయంకృత అపరాధం పర్యావరణ విధ్వంస ఫలితం. మానవ అహంకృతి మీద ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారం. భౌతికవృద్ధికన్నా,…

Continue Reading →