ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలి : సైబరాబాద్ సీపీ సజ్జనార్

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్ర పాటించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, లాక్ డౌన్ కు అందరు సహకరించాలని కోరారు.…

Continue Reading →

తెలంగాణ వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఈ రబీలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ…

Continue Reading →

క‌నుమ‌రుగైన కాలుష్యం.. ప‌ర‌వ‌శిస్తున్న హిమ‌సౌంద‌ర్యం

లాక్‌డౌన్‌తో కోట్లాది మంది జీవ‌నోపాధి కోల్పోయారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో మాత్రం ప్ర‌కృతి ప‌ర‌వ‌శిస్తున్న‌ది. ఎప్పుడూ పరిశ్ర‌మ‌లు, వాహ‌న కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేట‌తెల్ల‌గా క‌నిపిస్తున్న‌ది.…

Continue Reading →

పది రోజుల్లో 10 వేలకు పైగా వెహికిల్స్‌ సీజ్‌

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం వేళ కల్పించిన వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఇలాంటి…

Continue Reading →

తెలంగాణలో 22 జిల్లాలకు విస్తరించిన కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 72 కరోనా పాజిటివ్…

Continue Reading →

కరోనాపై పోరుకు సంఘీభావంగా దీపాలు వెలిగించండి – సీఎం కేసీఆర్‌

కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ…

Continue Reading →

నల్లగొండ జిల్లాలో 9కి చేరిన కరోనా కేసులు

నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ…

Continue Reading →

తెలంగాణలో ఈ రోజు ఒక్క రోజే 75 పాజిటివ్‌ కేసులు

మర్కజ్‌ నుంచి వచ్చిన వారందరిని గుర్తించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన వారిలో లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులకు ఐసోలేషన్‌ సెంటర్స్‌కు తరలించి…

Continue Reading →

మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి

లాక్‌డౌన్ కారణంగా మొక్కల సంరక్షణపై హెచ్‌ఎండిఎ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొక్కలకు కావాల్సిన నీటి సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తోంది. సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ…

Continue Reading →

వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు

రాష్ట్రంలో కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మార్చి నెలకు సంబంధించి వైద్యారోగ్య, పోలీసు శాఖల ఉద్యోగులకు పూర్తి…

Continue Reading →