నాగర్ కర్నూల్ లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ యవకుడికి (32) కరోనా వైరస్ సోకిందని ఆ జిల్లా కలెక్టర్…
లాక్డౌన్ సమయంలో ఇంట్లో అదేపనిగా కూర్చుని ఉంటే కూడా మంచింది కాదు. అందుకే అవకాశమున్నవారు లాక్డౌన్ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అవకాశముంటే మొక్కలు పెంచుకోవాలి. వాటికి కావలసిన…
లాక్డౌన్కు దేశ ప్రజలు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ రోజున కరోనా పోరులో సేవలందిస్తున్నవారికి చప్పట్లతో దేశ…
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల్లో వెల్లడి దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. ఒకవైపు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వారిని ఆహ్లాదకర…
నిజాముద్దీన్ నుండి వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరిని హోమ్ క్వారన్ టైన్ లో ఉంచినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్…
వనపర్తిలో ఓ వ్యక్తిపై పలువురు పోలీసు సిబ్బంది భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. ఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి…
గాంధీ ఆసుపత్రి వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి, నిజామాబాద్లో అధికారుల అడ్డగింత ఘటనలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని భగవంతుడ్ని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. కరోనా వైరస్…
నల్లగొండ జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు 6 నమోదు అయ్యాయి. నల్లగొండలో ఐదుగురికి, మిర్యాలగూడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో డాక్టర్…
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించాడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, పోలీస్ సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. వీరి సేవలకు…