కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వేతనాల్లో…
నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సందర్భంగా..మానవత్వంతో స్పందించిన సైదాబాద్ పోలీస్స్టేషన్ మహిళా కానిస్టేబుల్ యశోదను మంత్రి కేటీఆర్…
ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్…
కరోనా వైరస్కు సంబంధించి డిజిటల్ మీడియాలో వదంతులను ప్రచారం, ప్రసారం చేస్తే కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్ సోమవారం…
తెలంగాణలోనూ క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవ్వాళ రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76కి చేరింది.…
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్లో…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం…
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట…
హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతీరోజూ వెయ్యిమందికి పరీక్షలు చేసే సామర్థ్యం…