౩ శాఖల ఉద్యోగులకు వేతనాల కోత నుంచి మినహాయింపు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వేతనాల్లో…

Continue Reading →

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనలు.. ఆరుగురు మృతి

నిజావద్ధీన్ మర్కజ్ లో ప్రార్థనల్లో కొందరికీ కరోనా పాజిటివ్ గా తెలిన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు నిజావద్ధీన్ మర్కజ్ లో…

Continue Reading →

కానిస్టేబుల్‌ యశోదకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సందర్భంగా..మానవత్వంతో స్పందించిన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ యశోదను మంత్రి కేటీఆర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పాజిటివ్…

Continue Reading →

వదంతుల వ్యాప్తికి కఠిన శిక్ష – డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌

కరోనా వైరస్‌కు సంబంధించి డిజిటల్‌ మీడియాలో వదంతులను ప్రచారం, ప్రసారం చేస్తే కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ సోమవారం…

Continue Reading →

తెలంగాణ‌లో మ‌రో ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లోనూ క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవ్వాళ రాష్ట్రంలో కొత్త‌గా ఆరు కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 76కి చేరింది.…

Continue Reading →

వేతనాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో…

Continue Reading →

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రూ. 50 లక్షలు విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ 50 లక్షల రూపాయల చెక్కును సీఎం…

Continue Reading →

రైస్ మిల్లర్లకు అండగా ప్రభుత్వం: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట…

Continue Reading →

సీసీఎంబీలో క‌రోనా టెస్ట్ ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌ సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. రేప‌టి నుంచి సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ప్ర‌తీరోజూ వెయ్యిమందికి ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం…

Continue Reading →