నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు సీపీ సజ్జనార్ భరోసా..

కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన…

Continue Reading →

మైనార్టీ గురుకులాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్‌…

Continue Reading →

పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం

పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో…

Continue Reading →

జంతు ప్రేమికుడి ఔదార్యం

లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.…

Continue Reading →

ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనుకోవడం దుర్మార్గం

కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్‌ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది. కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం…

Continue Reading →

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.…

Continue Reading →

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ ఒక్క‌రోజే ఇరు రాష్ట్రాల్లో ప‌దికి పైగా కొత్త కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో ఆరు పాజిటివ్ రాగా,…

Continue Reading →

విదేశాల నుంచి వచ్చిన 800 మంది పాసుపోర్టులు సీజ్‌..

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎవరికైనా అత్యవసర సేవలకు పోలీసు సహాయం కావాలంటే వెంటనే కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నెం. 9490617234కు సమాచారం అందించాలన్నారు. గుండెపోటు…

Continue Reading →

తెలంగాణలో మరో 6 పాజిటివ్‌ కేసులు..మంత్రి ఈటెల

తెలంగాణలో 10 మంది కరోనాతో కోలుకున్నారు. మంత్రి ఈటెల ‘కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.…

Continue Reading →

ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు

కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా…

Continue Reading →