జిల్లాల వారిగా ధర నియంత్రణకు కమిటీలు – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

జిల్లాల వారిగా నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎవరైనా సరుకుల ధరలు పెంచితే…

Continue Reading →

మొన్న కోటి.. నేడు 25 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన మ‌హేష్‌

ఎంతో సామాజిక స్పృహ ఉన్న టాలీవుడ్ హీరోల‌లో మ‌హేష్ బాబు ఒక‌రు. రీల్ లైఫ్‌లో కాకుండా రియ‌ల్ లైఫ్‌లోను ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇటీవ‌ల క‌రోనా…

Continue Reading →

రేపటి నుంచి వైన్‌షాపుల ఓపెన్‌..అంతా అబద్దం

సామాజిక మాధ్యమాల అడ్డాగా తప్పుడు ప్రచారం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశమంతా లాక్‌డౌన్‌ పాటిస్తున్న నేపథ్యంలో కొందరు ఫేక్‌గాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి…

Continue Reading →

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా గవర్నర్ తమిళిసై నెల జీతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహ‌మ్మారిపై పోరులో…

Continue Reading →

విద్యుత్ బిల్లులు మూడు నెల‌లు చెల్లించ‌క‌పోయినా నో ఫెనాల్టీ

క‌రోనా విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తిఒక్క‌రూ కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలో కోట్లాది మంది ఉపాధి అవ‌కాశాల‌పై తీవ్ర…

Continue Reading →

శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కూలీలకు పనులు…

Continue Reading →

834కు చేరిన కరోనా కేసులు.. 19 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా…

Continue Reading →

కరోనా సాయంగా 50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సీఎం సహాయనిధికి ఇస్తున్నట్టు ట్వీట్‌ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులను…

Continue Reading →

నేడు జలమండలిలో డయల్ యువర్ ఎండీ

జలమండలి ఎండీ దానకిశోర్‌ అధ్యక్షతన నేడు (శనివారం) ఖైరతాబాద్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.…

Continue Reading →

హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

త్వరలోనే చెత్త ఏరుకునే కుటుంబాలకు సరుకులులాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకు రాచకొండ పోలీసులు, ప్రజ్వల, ఎంఎస్‌ఐ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో…

Continue Reading →