ఏప్రిల్‌ 15 వరకు రాష్ట్ర లాక్‌డౌన్‌ – సీఎం కేసీఆర్‌

ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు ఏకైక ఆయుధం సామాజిక దూరమే..ప్రజల సహకారం లేకపోతే పరిస్థితి భయానకంగా ఉండేదిపూర్తి సన్నద్ధంగా ఉన్నాంమీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌రాష్ట్రంలో ఇప్పటి…

Continue Reading →

సామాజిక దూరంతోనే కరోనాకు అడ్డుకట్ట : సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం…

Continue Reading →

‘కరోనా’ కంట్రోల్‌ రూం నంబర్లు..

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంది. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో ఎప్పటికప్పుడు…

Continue Reading →

గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ సెంటర్‌: సీఎం కేసీఆర్‌

కరోనా వైరస్‌ ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. మేము ధైర్యం కోల్పోలేదు.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ…

Continue Reading →

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నమోదు

కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం…

Continue Reading →

తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు – ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌…

Continue Reading →

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో…

Continue Reading →

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ శ‌క్తికాంత్‌ దాస్

ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు…

Continue Reading →

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ శుభ‌వార్త‌

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు EMI చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల…

Continue Reading →

రూ.4 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్

ఆప‌ద వ‌స్తే అన్నివేళ‌లా త‌మ‌కి అండ‌గా నిలుస్తామ‌ని నిరూపిస్తున్నారు సెల‌బ్రిటీలు. క‌రోనా కార‌ణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న త‌ర‌ణంలో ప్ర‌భుత్వంకి అండ‌గా నిలుస్తూ త‌మ‌కి తోచినంత…

Continue Reading →