అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల…
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్కల్యాణ్, రామ్చరణ్, నితిన్, త్రివిక్రమ్తో పాటు పలువురు దర్శకులు,…
తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్ ఫండ్కు మేఘా ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్…
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద…
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని విరాళంగా అందజేశారు చిరంజీవి. కరోనా వైరస్ కారణంగా దినసరి వేతన…
కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన…
నల్లకుంటలోని ఫీవర్ దవాఖానలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్ కింద 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఐసోలేటెడ్ వార్డు…
లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు అందించే…