నిత్యావసర సరుకుల ధరలు ఖరారు.. పెంచితే పీడి యాక్ట్

అత్యవసర సేవలు తప్పితే అన్నీ బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహామ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వారాల…

Continue Reading →

మ‌హేష్ కోటి విరాళం

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు,…

Continue Reading →

సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్ర సీఎం రీలిఫ్‌ ఫండ్‌కు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ రూ. 5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌…

Continue Reading →

ప్రయాణాలు చేయవద్దు… సరిహద్దులు మూసివేశాం..

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద…

Continue Reading →

సినీ కార్మికుల‌కు చిరంజీవి విత‌ర‌ణ‌

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఉపాధి కోల్పోయిన సినీ వేత‌న కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయ‌ల్ని విరాళంగా అంద‌జేశారు చిరంజీవి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దిన‌స‌రి వేత‌న…

Continue Reading →

రెండు కోట్ల విరాళం ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వలన ఇంటికే పరిమితమై పూట గడవలేని పరిస్థితులలో ఉన్న వారిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నితిన్ 10 లక్షలు,…

Continue Reading →

ఎంసెట్, ఇసెట్ దరఖాస్తు గడువు పెంపు

కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…

Continue Reading →

రేపటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన…

Continue Reading →

ఫీవర్‌లో ఆస్పత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభం

నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో బుధవారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ట్రయల్‌ కింద 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం ఐసోలేటెడ్‌ వార్డు…

Continue Reading →

అత్యవసర సేవలకు పాసుల జారీ – నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు అందించే…

Continue Reading →