తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మరో 114 మంది…
‘కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్లు రద్దు చేసి..షాపులు సీజ్ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే…
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్ను నిలువరించే విధంగా…
రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ అపర్ణ…
టీఎస్ ఎంసెట్, ఈసెట్ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
కరోనా వైరస్ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…
కరోనా ఎఫెక్ట్తో ఏప్రిల్ 4న జరగాల్సిన ఎల్ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్ఐసీ నోటిఫికేషన్…
తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య…
1) రైస్ మిల్లులు, 2) ఆయిల్ మిల్లులు,3) పప్పు మిల్లులు, 4) డెయిరీ ఉత్పత్తులు, 5) డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, ఆర్వో…