శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…

Continue Reading →

అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. మరో 114 మంది…

Continue Reading →

అధిక రేట్లకు అమ్మితే జైలుకు పంపుతాం: సీఎం కేసీఆర్‌

‘కూరగాయల ధరలు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ ధరకు అమ్మితే పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపుతాం. లైసెన్స్‌లు రద్దు చేసి..షాపులు సీజ్‌ చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే…

Continue Reading →

21 రోజులు దేశం మొత్తం లాక్‌డౌన్‌ – ప్రధాని నరేంద్రమోదీ

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా…

Continue Reading →

తెలంగాణలో మరో 3 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 36కి చేరింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ అపర్ణ…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్‌ దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 7వ తేదీ…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్‌ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్‌ రాజ్యసభ ఎన్నికలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈనెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో…

Continue Reading →

ఎల్‌ఐసీ ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా

కరోనా ఎఫెక్ట్‌తో ఏప్రిల్‌ 4న జరగాల్సిన ఎల్‌ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్‌ఐసీ నోటిఫికేషన్‌…

Continue Reading →

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య…

Continue Reading →

లాక్‌డౌన్‌ నుంచి మినహాయించిన పరిశ్రమలు ఇవీ..

1) రైస్‌ మిల్లులు, 2) ఆయిల్‌ మిల్లులు,3) పప్పు మిల్లులు, 4) డెయిరీ ఉత్పత్తులు, 5) డిస్టిల్డ్‌ వాటర్‌ ప్లాంట్లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్లాంట్లు, ఆర్వో…

Continue Reading →