మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని…
ఖమ్మం లేబర్ ఆఫీసర్ ఆనంద్రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆనంద్రెడ్డి.. భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవులల్లో హత్యకు గురయినట్టు పోలీసులు గుర్తించారు.…
‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం…
హైదరాబాద్ నగరంలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, రిటైర్ సేల్స్ అసోసియేట్,…
ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇవాళ కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యా కమిషనర్ చిత్రారామచంద్రన్ ప్రకటన చేశారు. ఉదయం 8…
రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. గృహ…
మధ్యప్రదేశ్లో కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా…
ఇటీవల కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అడవులలో రైల్వే ట్రాకులు వేయడం వలన, ఆ ట్రాకులను దాటుతూ గడచిన మూడేళ్లలో రైళ్లు ఢీ కొని మరణించిన జంతువుల…