మూసీలో మట్టిదిబ్బలను.. తక్షణమే తొలగించాలి – మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మూసీ నది పరివాహక ప్రాంతంలోఅనేక చోట్ల కొందరు అక్రమంగా అధికారుల కళ్లు గప్పి వేస్తున్న మట్టి దిబ్బలను, భవ నిర్మాణ వ్యర్థాలను తక్షణం తొలగించాలని మూసీ పరివాహక…

Continue Reading →

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు…

Continue Reading →

నేటి నుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుకలు..

నేటి నుంచి భద్రాద్రి రామయ్య కళ్యాణ వేడుక పనులు అంగరంగ వైభవంగా ప్రారంభమవనున్నాయి. ఆలయంలోని చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో కళ్యాణ పనులు ఆరంభమవుతాయి. 150…

Continue Reading →

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వండి: మంత్రి హరీష్‌ రావు

ఇవాళ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో మార్నింగ్‌వాక్‌ చేసి తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అనంతరం.. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ…

Continue Reading →

19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ, నల్గొండ జిల్లా అధ్యక్షుడు గా కంకణాల శ్రీధర్ రెడ్డి కి అవకాశం 1 అదిలాబాద్ పాయల…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2020-21 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్‌ ప్రంసంగాన్ని చదివి వినిపించారు.…

Continue Reading →

మోదీజీ… మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’ – ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజామ్‌

‘‘మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా’’నంటూ మణిపూర్‌కు చెందిన ఎనిమిదేండ్ల పర్యావరణ ఉద్యమ బాలిక లిసిప్రియా కంగుజామ్‌ కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.ఆ కథనం…

Continue Reading →

ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఖైరతాబాద్‌లో గల ఆర్యవైశ్య భవన్‌లో ఆయన విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుంది. మహిళలకు యావత్‌ సమాజం…

Continue Reading →