యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌ అరెస్ట్‌

యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం బ్యాంక్‌ స్కాం, మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ అతడిని…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నేడు మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని సర్కిళ్లలో వేడుకలు నిర్వహించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రకటన చేసింది. అన్ని సర్కిళ్లలో మహిళా దినోత్సవం నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌…

Continue Reading →

జలమండలిలో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

జలమండలిలో 93 మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జలమండలిలోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 79, మెకానికల్‌…

Continue Reading →

ఇవాళ సా. 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు…

Continue Reading →

మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొత్తం 20 రంగాల్లో 30…

Continue Reading →

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్‌

అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఒక రోజు పాటు కాంగ్రెస్‌ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన యాంకర్ రష్మీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈ రోజు నానాక్ రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు.…

Continue Reading →

పర్యావరణానికి హాని లేకుండా మాంగనీసు గని విస్తరణ చేపట్టాలి – విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2 బి. కూర్మనాథ్

ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కల్పనకు సంస్థ హామీ, విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం జరిగింది. ఇందులో పర్యావరణానికి,…

Continue Reading →

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం…

Continue Reading →

స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18…

Continue Reading →