మొక్క మొక్కకూ లెక్క

ఆన్‌లైన్‌ ద్వారా మొక్కల పర్యవేక్షణనాటిన నాటినుంచి సంరక్షణఅంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రయోగంప్రతిసెంటర్‌లో కనీసం రెండుమొక్కల పెంపకంమహిళా దినోత్సవం నాటికి 37,500 కేంద్రాల్లో హరితహారం నాటే ప్రతిమొక్కనూ ఇకనుంచి…

Continue Reading →

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం – తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ముందుకు వచ్చింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వాటర్ మెన్ అఫ్ ఇండియా డాక్టర్ రాజేందర్ సింగ్

ప్రతిష్టాత్మంగా కొనసాగుతున్న గోదావరి జల యాత్ర లో భాగంగా ఈ రోజు ఖమ్మం లోని కవిత ఇంజనీరింగ్ కాలేజీ లో , జల సంరక్షణ మరియు సామజిక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరల్డ్ ఫేమస్ డ్రమ్స్ శివమణి మరియు బాసిస్టు మోహిని డే

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీ లో మొక్కలు నాటిన వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్…

Continue Reading →

నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్ సమ్మేళనం

ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే ప్రజాప్రతినిధులపై ప్రజలకు గౌరవం పెరిగిందని రాష్ట్ర రోడ్లు- భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల…

Continue Reading →

తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న పీటీ ఈసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.మార్చి…

Continue Reading →

నల్లగొండలో పంచాయతీ రాజ్ సమ్మేళనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి రెగ్యులర్‌గా కొనసాగించాలనే ఆలోచనతో ఇవాళ…

Continue Reading →

వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుండి…

Continue Reading →

ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

రాష్ట్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి…

Continue Reading →