పక్షిజాతుల మనుగడకు ముప్పు

‘స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ 2020’ నివేదికలో వెల్లడి దేశంలోని పక్షిజాతుల మనుగడకు ముప్పువాటిల్లుతున్నది. 50 శాతానికిపైగా పక్షుల జాతులు దీర్ఘకాలిక ప్రమాదంలో ఉన్నాయని, మరో 146…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి – మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్బంగా…

Continue Reading →

ఇవాళ, రేపు విద్యుత్‌ పాలసీపై జాతీయ సదస్సు

ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా స్టేట్‌ సెంటర్‌, పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌, ఎలక్ట్రిసిటీ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ బొడ్డుపల్లి రఘు

రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ రఘు బొడ్డుపల్లి ఈ రోజు మొక్కలు నాటారు. సైబరాబాద్‌ పోలీస్‌…

Continue Reading →

తెలంగాణ పట్టణాలు, నగరాలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి – ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ పట్టణాలు , నగరాలను దేశంలో కెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత మేయర్లు , చైర్మన్లు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లదేదేశంలో ఒకప్పుడు రాజకీయాలంటే…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలేంజ్ నాదర్గుల్ గ్రామం అంగన్ వాడి –5 లో మొక్కలు నాటిన రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి

ఈ రోజు గౌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ ను స్వీకరించి నాదర్గుల్ గ్రామం రంగారెడ్డి జిల్లా లోని…

Continue Reading →

ఏసీబీకి వలలో పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి

అవినీతికి పాల్పడుతూ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి ఏసీబీ అధికారులకు చిక్కాడు. పోచారం మున్సిపాలిటీ బిల్‌ కలెక్టర్‌ కుమారస్వామి రూ.30 వేలు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1. ఎండీ జకీర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు గచ్చిబౌలి లోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో అచ్చంపేట ఎమ్మెల్యే…

Continue Reading →