హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుదాం: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుదామని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇవాళ మంత్రి.. అటవీ శాఖ అధికారులతో సమావేశం…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న న్యాయవాదులు

ఎంపీ సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో పలువురు న్యాయవాదులు మొక్కలు నాటారు.…

Continue Reading →

85.16 లక్షల మొక్కలు నాటాలి – నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ జిల్లాలో 2020-21లో 85.16 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. శనివారం తెలంగాణకు ‘హరితహారం’పై జిల్లా స్థాయి సమన్వయ పర్యవేక్షణ కమిటీ…

Continue Reading →

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత…

Continue Reading →

అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆప్ అధ్యక్షుడు , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు . ఈ…

Continue Reading →

సంక్షేమ , అభివృద్ధి పథకాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి – ముఖ్యమంత్రి కేసీఆర్

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనేఅధికార యంత్రాంగం అమలు చేయాలితెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనేఅనేక…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఇస్లావత్ నరేశ్

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తాడిచెర్ల ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరిస్తూ ఈ…

Continue Reading →

మొక్క‌ల పెంప‌కంలో తెలంగాణ నెం.1: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. మొక్క‌ల పెంప‌కంలోనూ మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి…

Continue Reading →

ఢిల్లీ పీఠంపై మరోసారి కేజ్రీవాల్

ఢిల్లీ ప్ర‌జ‌లు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి ప‌ట్టం క‌ట్టారు. సీఎం కేజ్రీవాల్‌కే మ‌ళ్లీ పీఠాన్ని అప్ప‌గించారు. వ‌రుస‌గా మూడ‌వ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర సమాచార చట్ట కమిషనర్ల నియామకం

సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఐదుగురిని నియమించింది. నమస్తే తెలంగాణ పత్రికా సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీ న్యూస్‌ సీఈవో మైడ నారాయణరెడ్డి, విద్యార్థి…

Continue Reading →