2022 నాటికి సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం – మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై…

Continue Reading →

నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన అబ్బాగోని రమేష్ గౌడ్

నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన అబ్బాగోని రమేష్ గౌడ్ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, తెరాస పార్టీ రాష్ట్ర…

Continue Reading →

ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు సమర్ధ సేవలు : నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్

ఆధునీకరించిన నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభంవృత్తి నిబద్ధత ద్వారా ప్రజా మన్ననలు పొందాలని సిబ్బందికి సూచనప్రభుత్వం కల్పించే ఆధునిక వసతులతో ప్రజలకు సమర్ధ సేవలుపోలీస్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమీషనర్ సృజన

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా YSRCP నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సీఎంఓ మంతా శ్రీనివాస్

డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పద్మజ భూపాలపల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మంత శ్రీనివాస్ ప్రధాన ఉన్నత వైద్య అధికారి కొత్తగూడెం ప్రధాన వైద్య కార్యాలయంలో…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున కనీసం ఒక్కో మొక్క నాటుదాం..

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు, సభ్యులకు ఆ…

Continue Reading →

లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి – అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు సూరారం లోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటిన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటిన…

Continue Reading →

ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించిన గంప గోవర్ధన్

అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్ లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు…

Continue Reading →