రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి…
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో మొక్కలు నాటిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం,…
` ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్పోల్స్ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ తమ వివరాలు వెలువరించాయి. ఎగ్జిట్పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:న్యూస్…
మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డిని, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం…
జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్…
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శీను ఓ వ్యక్తి నుంచి రూ. 3…
రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్…
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను…
ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జేబీఎస్ – ఎంజీబీఎస్ మార్గంలో (11 కి.మీ) మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్…
తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్ బయోటెక్ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర…