గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి…

Continue Reading →

గ్రీన్ఇండియాచాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో మొక్కలు నాటిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం,…

Continue Reading →

ఆప్‌దే అధికారమంటున్న ఎగ్జిట్‌పోల్స్‌..

` ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్‌పోల్స్‌ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ తమ వివరాలు వెలువరించాయి. ఎగ్జిట్‌పోల్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి:న్యూస్‌…

Continue Reading →

మేడారం జాతరపై నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి

మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిని, అన్ని శాఖల ఉద్యోగులు, పోలీసులు, అధికారులను సీఎం…

Continue Reading →

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌…

Continue Reading →

అవినీతి నిరోధక శాఖ వలలో జీహెచ్ఎంసీ కంప్యూటర్ ఆపరేటర్..

సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శీను ఓ వ్యక్తి నుంచి రూ. 3…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సిటీ సివిల్ కోర్ట్ న్యాయవాదులు

రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చలేంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సిటీ సీవీల్ కోర్టు న్యాయవాదులు. ఈ కార్యక్రమంలో సిటీ సీవీల్…

Continue Reading →

వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను…

Continue Reading →

ఇవాళ జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మెట్రోను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జేబీఎస్‌ – ఎంజీబీఎస్‌ మార్గంలో (11 కి.మీ) మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌…

Continue Reading →

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో కుప్పకూలిన స్లాబ్‌

తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్‌ బయోటెక్‌ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్‌ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర…

Continue Reading →