20 ల‌క్ష‌ల రైతుల‌కు సోలార్ పంపులు : ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

రైతుల ఆదాయాన్ని 2022 క‌ల్లా రెట్టింపు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. 2020 బ‌డ్జెట్ ప్ర‌జ‌ల…

Continue Reading →

మేడారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటిన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.పద్మజ

సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జగన్‌

అవినీతికి పాల్పడుతూ జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరంలోని జూబ్లిహిల్స్‌ సర్కిల్‌-18లో జగన్‌ అనే వ్యక్తి ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్…

Continue Reading →

మొక్కలు మానవాళికి జీవనాధారం – నగరి ఎమ్మెల్యే రోజా

మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

Continue Reading →

జిల్లా కలెక్టర్ ను కలిసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్గొండ జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మరియు తెరాస కౌన్సిలర్లు.ఈ సందర్భంగా మున్సిపల్…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అమేయ్ కుమార్‌

సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన అమేయ్ కుమార్ గురువారం రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించడం…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన తెలంగాణ జాగృతి సభ్యులు శేఖర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి…

Continue Reading →