జనగామలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని తారా ఫ్యాక్టరీలో రియాక్టర్ కు ఛార్జింగ్ పెడుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర…
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 18 వేల మంది తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం…
బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి…
తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ…
మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు నాణ్యమైన ఆక్సిజన్ అందించగలమని కామారెడ్డి ఎస్పీ ఎన్. శ్వేత అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. మంగళవారం సిద్దిపేట పోలీస్…
ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో హరితహారం పేరుతో కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో…
ముఖ్యమంత్రి ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా…
కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. సమజాహితం కోసం ఎంపీ సంతోష్…
నెవెడా ప్రపంచ పర్యావరణ, జలవనరుల సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొంటున్న కేటీఆర్దావోస్ వేదికగా తెలంగాణ ఖ్యాతిని 117 దేశాల ముందు ఆవిష్కరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…