బీజేపీలో చేరిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌(29) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో సైనా నెహ్వాల్‌ బీజేపీలో చేరారు. సైనా నెహ్వాల్‌కు బీజేపీ…

Continue Reading →

తప్తపాణి ఘాట్‌రోడ్డులో లోయలో పడ్డ బస్సు : 9 మంది మృతి

భువనేశ్వర్‌ గంజాం జిల్లా పట్టాపూర్‌ పరిధి తప్తపాణి ఘాట్‌రోడ్డులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి…

Continue Reading →

ఫార్మా కాలుష్యకోరల్లో మూడుగ్రామాలు

కంపెనీ వస్తుందంటే కొలువు దొరుకుతుందనుకున్నారు. కానీ.. తమ పొలాల్లోకి విషపు నీళ్లొచ్చేదాక తెలియదు భూములిచ్చింది. తమ ప్రాణాలు తీసే ఫార్మాకంపెనీలకని. రెండు దశాబ్దాల్లో ఒక్కటి పోయి నాలుగయ్యాయి.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశాఖలో మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి విశాఖపట్నంలోని రిషికొండలో ఉన్న GVMC పార్క్ లో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఉప్పల్ RTO పుల్లెల రవీందర్ కుమార్ గౌడ్

31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, డాక్టర్ మార్కండేయులు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలి – ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్

రాష్ట్రమంతా పచ్చదనంతో వెల్లివిరియాలని ఉట్నూర్ ఏఎస్పీ శభరీష్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల ఉపాధి హామీ ఏపీఓ రాజేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. మండలంలోని భవానీపేట, ఆరెపల్లి గ్రామాల్లో నర్సారెడ్డి అనే…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి

పచ్చదనం పెంచండి పర్యావరణాన్ని రక్షించండి ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది పచ్చదనం పెంపొందించుటకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్…

Continue Reading →

సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్‌ బదిలీ

సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా…

Continue Reading →

కరీంనగర్‌ కార్పొరేషన్‌ ను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్‌ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. తాజాగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ను కూడా దక్కించుకుంది.…

Continue Reading →