సిగాచి కెమికల్స్‌లో పేలిన రియాక్టర్‌.. ఎనిమిది మంది కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం…

Continue Reading →

పేద‌ల‌కు గృహ‌వ‌స‌తి క‌ల్పించ‌డంలో దేశానికే తెలంగాణ త‌ల‌మానికం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

నిరుపేద‌లకు గృహ వ‌స‌తి క‌ల్పించ‌డంలో భార‌త దేశంలోనే తెలంగాణ రాష్ట్రం త‌ల‌మానికంగా నిలిచేలా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి

ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు(అంకాలజిస్టు) డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు..ఇక అదనపు కలెక్టర్లు

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్‌ హోదా(పదోన్నతి) ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల తీర్పునకు లోబడి ఈ…

Continue Reading →

తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం నుంచి వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. లా…

Continue Reading →

ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌…

Continue Reading →

బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో పనిచేయలేం అన్నారు. సిఎం రేవంత్…

Continue Reading →

 మరికల్ మండలం చిత్తనూర్ జూరాల ఆవరణలో మొక్కలు నాటిన ఇథనాల్‌ కంపెనీ సిబ్బంది

మరికల్ మండలంలోని చిత్తనూర్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఆగ్రో ఫార్మ్స్ అధినేత మోహన్ రావు జ్ఞాపకార్థం ఆదివారం మరికల్ మండలం చిత్తనూర్ జూరాల ఇథనాల్‌ కంపెనీ ఆవరణలో పదివేల…

Continue Reading →

607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల భర్తీకి నోటిఫికేషన్‌

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు

ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) యూజీ లేకుండా…

Continue Reading →