అక్రమార్కులపై ఏసీబీ (ACB) దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (ACB) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 120 ట్రాప్ కేసులు నమోదు చేస్తే ఈ ఏడాది ఆరు…

Continue Reading →

ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ.…

Continue Reading →

రైతుల కోసం కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ ఆలోచన చేయలేదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రైతుల కోసం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఆలోచన చేయలేదని, రైతులను ప్రేమించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం…

Continue Reading →

వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు..

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ తాజాగా మున్సిపల్‌ కమిషనర్లకు ప్రమోషన్లు…

Continue Reading →

 సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సీఎం రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించిన దేవాదాయ శాఖ మంత్రి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్‌ జిల్లా…

Continue Reading →

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సంతోష్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. సంతోష్‌ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి…

Continue Reading →

రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌ ఏఈ

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్‌పేట సర్కిల్‌-16 వార్డు-2 గోల్నాక డివిజన్‌ నెహ్రూనగర్‌లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా…

Continue Reading →

ఎక్సైజ్‌శాఖలో పది రోజుల్లో బదిలీలు: మంత్రి జూపల్లి జూపల్లి కృష్ణారావు

ఆబ్కారీ శాఖలో బదిలీలను 10 రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్‌ శాఖ ఆదాయం…

Continue Reading →

రైతుకు భరోసా అంటే సీఎం రేవంతన్న : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.…

Continue Reading →