‘వేములవాడ’ పనులు వేగవంతం చేయాలి: దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ…

Continue Reading →

శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి: మంత్రి వివేక్ వెంకటస్వామి

సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈఎస్ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా…

Continue Reading →

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్‌ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని డెస్క్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం…

Continue Reading →

గౌరెల్లి ప్రాజెక్టు త్వరలో పర్యావరణ అనుమతులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో నిర్మించే ప్రాజెక్టులలో గౌరెల్లి ప్రాజెక్టు ముఖ్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

Continue Reading →

హార్వర్డ్​ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం

హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్​…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉంది: చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారంనాడు తెలంగాణ మీడియా అకాడమిలోని కాన్ఫరెన్సు హలులో 2వ పాలకమండలి…

Continue Reading →

రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు, రాష్ట్రంలోని పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా, ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని Cotton Corporation of India (సీసీఐ)…

Continue Reading →

గ్రామీణ ప్రాంతాలలో గడచిన 12 ఏండ్లల్లో ఒక్క ఇల్లు కూడా మంజురు చేయలేదు

హైద‌రాబాద్: తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు. దీంతో…

Continue Reading →

అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో దక్కన్‌ సిమెంట్స్‌పై సీఈసీ (సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ) విచారణ

పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యంతోపాటు సంబంధిత అధికారులపై సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ…

Continue Reading →