తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం…
తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం కోసం రెండు కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు…
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్లైన్ నంబర్ 1064 సేవలు ఇక నుంచి 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్విటర్)…
కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ…
మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు.…
హైదరాబాద్ : బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్లగొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చిస్తున్నారు.…
పొట్టకూటి కోసం వలసొచ్చిన కూలీలను గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఊపాధి కల్పిస్తున్న రైస్మిల్లే(Rice mill) వారి ఊపిరిని తీసుకుంది. రైస్ మిల్లులో గోడ కూలి(wall collapse)…
భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో…
◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పరిశ్రమలు నెలకొల్పాలన్నా, ఆ పరిశ్రమలను నిర్వహించాలన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్…