దేశంలోనే నెంబర్ వన్ గా మీసేవ ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్: మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు

ప్రభుత్వ సేవలు, లావాదేవీలను ఆన్లైన్ లో ఒకే వేదిక మీద అందిస్తోన్న మీసేవ మరొక రికార్డును నమోదు చేసింది. శుక్రవారం (31/07/2026) ఒక్క రోజే 2,20,172 లావాదేవీలు…

Continue Reading →

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార &…

Continue Reading →

తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వామ్యం అవ్వండి: మంత్రి శ్రీధర్ బాబు

కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.…

Continue Reading →

ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించాలి

తీవ్ర కాలుష్యకారక ఎం.ఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను మా ప్రాంతం నుంచి తొలగించి, మా ప్రాణాలు, పిల్లల భవిష్యత్ ను కాపాడాలని కోరుతూ మెదక్ జిల్లా మనోహరాబాద్…

Continue Reading →

పిసిబిలో సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. ప్రసన్న కుమార్ పదవీ విరమణ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి)లో సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఎల్‌ఆర్‌ఎస్ (LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీలపై 25శాతం రాయితీ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30, 2026…

Continue Reading →

ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ టవర్స్ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర…

Continue Reading →

డా. దత్తాత్రేయుడు నోరికి పద్మభూషణ్ రావడం దేశానికే గర్వకారణం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు (వైధ్యం), ప్రముఖ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ వైద్య నిపుణులు డా. దత్తాత్రేయుడు నోరికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రదానం చేయడం పట్ల…

Continue Reading →

మాసబ్‌ట్యాంక్‌లోని ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ : రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్యశాఖ…

Continue Reading →

తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైద‌రాబాద్ : తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో…

Continue Reading →