గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్

నాగర్‌కర్నూల్ జిల్లా ఆచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అచ్చంపేట…

Continue Reading →

మరోసారి సీఎం రేవంత్ రెడ్డి మీద మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సోషల్ మీడియా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్…

Continue Reading →

సీఎం రేవంత్‌ రెడ్డితో చిరంజీవి భేటీ

ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి విచ్చేసిన చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇరువురూ…

Continue Reading →

ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ది…

Continue Reading →

అవయవదానంలో ఆల్‌ఇండియా టాపర్‌‌గా తెలంగాణ: మంత్రి దామోదర్ రాజనర్సింహ

అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్‌ జరిగితే, తెలంగాణలో ప్రతి పది…

Continue Reading →

బనకచర్లపై లోకేశ్‌ వ్యాఖ్యలు సరికాదు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు సరికావని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పలు…

Continue Reading →

నాలుగు జిల్లాల్లో 9 ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇప్ప‌టికే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న‌స‌్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ మ‌రో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా ఒకే…

Continue Reading →

కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా ఇందిర‌మ్మ ఇండ్లు ఆగ‌వు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

సమగ్ర పాలసీ తోనే చెరువులు, కుంటల అభివృద్ధి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర సచివాయలంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు…

Continue Reading →

తెలంగాణలో ఏసీబీ దూకుడు

అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064పై ప్రచారానికి శ్రీకారం…

Continue Reading →