తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తిరుపతి పార్లమెంట్, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల…

Continue Reading →

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో…

Continue Reading →

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం..

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార  వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించింది.  కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో  క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్‌ఆర్‌సీపీ దూసుకుపోతోంది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని  కార్పొరేషన్లు,  మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. …

Continue Reading →

ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో నగరపాలిక, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు…

Continue Reading →

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

ఏపీలో మొదలైన ఆఖరి విడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీ పంచాయతీ ఎన్నికలు ఆఖరి దశకు చేరాయి. నాల్గో విడతలో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఆఖరి విడుతలో 161 మండలాల్లోని…

Continue Reading →

నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…

Continue Reading →

ఏపీలో ప్రారంభమైన మూడో దశ పంచాయతీ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు…

Continue Reading →

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు…

Continue Reading →