కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా ఇందిర‌మ్మ ఇండ్లు ఆగ‌వు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నాకూడా గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌కు అనుగుణంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

సమగ్ర పాలసీ తోనే చెరువులు, కుంటల అభివృద్ధి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర సచివాయలంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ అయ్యింది. ఈ భేటీలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, గడుగు…

Continue Reading →

తెలంగాణలో ఏసీబీ దూకుడు

అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064పై ప్రచారానికి శ్రీకారం…

Continue Reading →

జనవరిలో యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తిగా జాతికి అంకితం చేస్తాం:

వచ్చే సంవత్సరం జనవరిలో 4వేల మెగావాట్ల ధర్మల్ పవర్ ప్లాంట్ ను పూర్తిగా జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…

Continue Reading →

రహదారుల పూర్తికి 280 కోట్ల రూపాయలు మంజూరు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ…

Continue Reading →

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినీరంగానికి 7 అవార్డులు రావడం సంతోషం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

Continue Reading →

కలకప్ప.. అవినీతి కుప్ప..! జీతం రూ.15 వేలే.. 24 ఇండ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి..

 కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. రాష్ట్రంలోని కొప్పల్‌ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్‌ (KRIDL)లో క్లర్క్‌గా పనిచేసిన వ్యక్తిపై…

Continue Reading →

రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్‌ఐ

జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్ తహసీల్‌ కార్యాలయం పై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 4వేలు లంచం తీసుకుంటున్న…

Continue Reading →

సిగాచి పరిశ్రమ ఘటనపై పూర్తి వివరాలివ్వండి

సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర…

Continue Reading →

ఫేక్ అటెండెన్స్ పెట్టిన పంచాయతీ కార్యదర్శులపై చర్యలు

పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించకుండా, ఫేక్ అటెండెన్స్ తో పని చేస్తున్నట్లు ప్రభుత్వం…

Continue Reading →