డీసెంబర్,2027 నాటికి ఎస్.ఎల్.బి.సి పూర్తి: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

2027 డిసెంబర్ మాసాంతానికి ఎస్.ఎల్.బి.సి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు…

Continue Reading →

12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెంట‌నే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని జాతీయ…

Continue Reading →

సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్టా!

అవినీతి ఎక్కువగా జరుగుతున్న డిపార్ట్మెంట్లపై పూర్తి సమాచారాన్ని ఏసీబి అధికారులు సేకరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఛాంబర్లు, పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి.. స్థానికులు, ఆఫీసులకు వచ్చే…

Continue Reading →

యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంధీ చర్యలు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు…

Continue Reading →

గిరిజ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా స‌మ్మ‌క్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాత‌రకు అవస‌ర‌మైన ఏర్పాట్ల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌డ‌తున్నామ‌ని ఉమ్మ‌డి…

Continue Reading →

హైదరాబాద్ జంట నగరాలకు గోదావరి నీళ్ళు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం గండిపేట మండలం ఉస్మా…

Continue Reading →

ఉద్యోగులకు సంబంధించి EHS విధి విధానాలు సిద్ధం చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి EHS (Employees Health Scheme) విధి విధానాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.…

Continue Reading →

కమర్షియల్ టాక్స్, మైనింగ్ శాఖల రాబడుల్లో పెరుగుదల: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కమర్షియల్ టాక్స్ శాఖలో 4.7%, మైన్స్ శాఖలో 18.6 శాతం పెరుగుదల కనిపిస్తున్నది ఇతర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు కనిపిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా…

Continue Reading →

రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు…

Continue Reading →