అత్యధిక జనాభా ఉన్న మత్స్యకారులు ఆర్ధికంగా ఎదగాలి: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టంగా నిలిచే కోహెడలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం శంకుస్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సముద్రతీర…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని పరిశ్రమల శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

స్వరాష్ట్ర సాధనలో కార్మిక సంఘాలదే అత్యంత కీలక పాత్ర.. ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉన్నత స్థాయి కమిటీ

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) మొదటి అంతస్తులో జరుగుతున్న ముఖాముఖి సంప్రదింపుల ప్రక్రియ నేడు (జూలై 10న)…

Continue Reading →

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి: భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ

హైదరాబాద్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్…

Continue Reading →

తెలంగాణలో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం AI విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

MASK NextGen మరియు డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 80 వేల మంది మైనారిటీ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ AI సన్నద్ధత కార్యక్రమం…

Continue Reading →

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే బోనాల జాతర

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే బోనాల జాతర రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా…

Continue Reading →

ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మాకొద్దు.. పరిశ్రమను మూసే వరకు పోరాటం ఆగదు..

ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రంగయ్యపల్లి…

Continue Reading →

ఎల్‌నీనో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైతాంగం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, నీటి లభ్యతకు అనుగుణమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని…

Continue Reading →

వర్షాకాల సీజన్ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈనెల 10 వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను…

Continue Reading →

ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ సామ్ కోశీ ఆదేశాల మేరకు, సభ్య కార్యదర్శి పంచాక్షరి సూచనలతో, 18-07-2026న మనోరంజన్ కాంప్లెక్స్,…

Continue Reading →