సచివాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో బ్బాగంగా నెదుట రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక శాఖ, ఎస్.ఫై.ఎఫ్ లు సంయుక్తంగా అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనా…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా…

Continue Reading →

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జనగణన (Census 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో…

Continue Reading →

టికెట్ ఏదైనా – యాప్ ఒక్కటే:

ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్..?? లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు…

Continue Reading →

వచ్చే వానాకాలంలో సాగు చేసే సన్న వరి రకాలపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష

కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని తెలిపారు. MSP…

Continue Reading →

ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

“ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో…

Continue Reading →

ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకాలలో భద్రతా ఏర్పాట్లపై ఎన్.జి.ఆర్.ఐ సమగ్ర సర్వే నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం రోజున…

Continue Reading →

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో…

Continue Reading →

ప్రజాస్వామ్య పద్ధతిలో Hilt పాలసీ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాదు నగరం తో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన Hilt (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకువచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య…

Continue Reading →

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని…

Continue Reading →