రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ. సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి…
లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్పేట సర్కిల్-16 వార్డు-2 గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా…
ఆబ్కారీ శాఖలో బదిలీలను 10 రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్ శాఖ ఆదాయం…
సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…
రైతు భరోసా విజయోత్సవ సభ ను మంగళవారం నాడు సచివాలయం ఎదురుగా గల రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ జోళి శాఖ…
భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సీరియస్గా పరిగణించారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు (కంప్యూటర్ ఆపరేటర్) రెడ్హ్యాండెడ్గా…
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో…
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ సచివాలయంలో శనివారం సర్వమత ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి ఎస్సీ,…
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో…