EV ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి: సిఎస్ రామకృష్ణా రావు

హైదరాబాద్ : భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

బ్యారేజీ పునరుద్ధరణ పనులు వేగవంతం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ…

Continue Reading →

లహుజీ సాళ్వె పుస్తకాన్ని ఆవిష్కరించిన పర్యాటకం & సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు

ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ లో తన కార్యాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సయిజ్, పర్యాటకం, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణా రావు…

Continue Reading →

ఏసీబీ వలలో బిచ్కుంద ఎక్సైజ్‌ సీఐ..రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టివేత

కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ( Excise CI Satyanarayana ) ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు( ACB Trap) చేశారు. బిచ్కుందలోని అద్దె…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన దేవరకొండ విద్యుత్‌ ఏడీఈ సైదులు

విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు…

Continue Reading →

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు సిగ్గుచేటు: బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ హరీశ్‌రావు

 తెలంగాణ ఏర్పాటును భారత్‌-పాకిస్తాన్‌ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ లీడర్‌ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలను గురువారం…

Continue Reading →

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సభ్యత్వాన్ని రద్దుచేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌

 తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ…

Continue Reading →

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్ బాబు

ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని, ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ,…

Continue Reading →

నిబంధనలను తుంగలో తొక్కుతున్న పరిశ్రమలు.. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంచే నిర్దారించబడిన నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇదే నియమం…

Continue Reading →

ఏపీ- తెలంగాణ ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీసె్‌సకు చెందిన…

Continue Reading →