సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియం ను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి…

Continue Reading →

వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు,…

Continue Reading →

రోడ్డు ప్రమాద బాధితుడిని రక్షిస్తే 25 వేలు ఇస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దవాఖానలో చేర్పించి, ప్రాణాలు కాపాడే వారికి రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.…

Continue Reading →

అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు పోవాలి: వాణి ప్రసాద్

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపించిన బాటలో సమాజమంతా ముందుకు ప్రయాణం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశంలో నిజమైన…

Continue Reading →

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ ఉద్యోగుల సమస్యలను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా మరియు బీసీ…

Continue Reading →

ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న…

Continue Reading →

భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్ :- ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్ప‌కూలిన‌ రెవెన్యూ వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ…

Continue Reading →

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ తరలింపుపై పౌరసరఫరాల సంస్థ దాడులు

గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర…

Continue Reading →

మాజీ స్పీక‌ర్ దుద్దిళ్ల శ్రీపాద‌రావు 27 వ వ‌ర్థంతి సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ దుద్దిళ్ల శ్రీపాద‌రావు 27 వ వ‌ర్థంతి సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళ్లు అర్పించారు.…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ…

Continue Reading →