పోచంపల్లి ఇక్కత్ వ్రస్తాలకు మంచి డిమాండ్ ఉన్నదని, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ…
ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( ఐఎండీ) హెచ్చరికల నేపధ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక…
జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర…
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ…
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏపీ రాజధాని…
ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి సోమవారం రెడ్హ్యాండెడ్గా విజిలెన్స్ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్ బ్యాచ్కు…
బొల్లారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు…
ప్రజల జీవితాలతో ముడివడిన పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాలకు ఇంకా మొక్కుబడి వ్యవహారంగానే ఉంది. వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్) రూపంలో అంచనాలకు మించిన వేగంతో ప్రమాదం. ముంచుకువస్తున్నా…
తెలంగాణలో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా ఎంపిక చేసిన మంత్రుల జాబితాను ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు తెలుస్తోంది. కెబినేట్ లో ముగ్గురికి అవకాశం ఇచ్చారు.…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…