పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్..

ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే అక్రమ సంపాదనకు అలవాటు పడితే, వ్యవస్థకు అంతకంటే చేటు…

Continue Reading →

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

న‌గ‌ర చ‌రిత్ర‌లో నిలిచిపోయే భారీ ఆప‌రేష‌న్‌ను ప్ర‌భుత్వ‌ యంత్రాంగం శ‌నివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్వ‌హించింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విదంగా 861ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని రెవెన్యూ,…

Continue Reading →

పేద‌ల ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాల బుర‌ద రాజ‌కీయం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ఖ‌మ్మం : ప్ర‌తిప‌క్షానికి చెందిన కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నార‌ని ఎవరు ఎన్ని కారుకూతలు కూసిన భవిష్యత్తు…

Continue Reading →

కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్ సి హెచ్ ప్రియాంక

కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ సి…

Continue Reading →

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7% DA ఉండగా,…

Continue Reading →

కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కాళేశ్వ‌రంలోని మూడు బ్యారేజీల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు…

Continue Reading →

గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమీక్ష

హైదాబాద్ : రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు…

Continue Reading →

అవినీతి అడ్డాలుగా మారిన PCB, మైనింగ్ శాఖలు

హైదరాబాద్ నగరంలో గనుల శాఖ (మైనింగ్), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారుల విచ్చలవిడి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాల్ పోస్టర్లు వెలువడం కలకలం…

Continue Reading →

గిరిజన ప్రాంత సమస్యలపై అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయండి: మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

Continue Reading →

ఖ‌ర్చుగా కాదు.. భాగ‌స్వామ్యంగా చూడండి..: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: స‌మాజాభివృద్ధికి చేసేది ఖ‌ర్చుగా కాకుండా భాగ‌స్వామ్యంగా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

Continue Reading →