త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన…

Continue Reading →

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు: ఒకరు మృతి… ఏడుగురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా…

Continue Reading →

నేనైతే ఆ ముగ్గురిని జైలుకు పంపించేవాడిని: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్‌, జగదీష్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదని జోస్యం చెప్పారు. ఈ ముగ్గురు…

Continue Reading →

వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాం : పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి

కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో నిత్యం సతమతమవుతున్నామని, వెంటనే కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ లోని పలు విల్లాలవాసులు వేడుకుంటున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

రసాయన గోదాంలో పేలుడు

 కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దూలపల్లి పారిశ్రామికవాడలో అక్రమంగా నిల్వ చేస్తున్న కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంట లు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన పేట్‌…

Continue Reading →

చట్టప్రకారమే కూల్చివేతలు : హైడ్రా కమిషనర్ రంగనాథ్

నీటి వనరులు, ప్రభుత్వ భూములను రక్షించడాని కి హైడ్రా కట్టుబడి ఉంది, దాని ప్రయత్నాలలో చట్టాన్ని అనుసరిస్తూనే భగీరథమ్మ, తౌతానికుంట చెరువులోని ఆక్రమణలపై చర్యలు తీసుకొన్నదంటూ హైడ్రా…

Continue Reading →

సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తితో గురుకులాలు.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

 సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్‌ఎస్‌ పార్టీ…

Continue Reading →

జ‌న‌వ‌రి 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

జ‌న‌వ‌రి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ స‌మావేశానికి…

Continue Reading →

 ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఏపీ ప్రభుత్వం  సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్‌, శ్రీధర్‌కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు…

Continue Reading →

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. మంగళవారం…

Continue Reading →