దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి…
తాజా వార్తలు

టీఎస్ ఎంసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తులు రెండులక్షలు దాటాయి. మంగళవారంవరకు 2,00,896 దరఖాస్తులను స్వీకరించామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్లో 1,30,075, అగ్రికల్చర్/మెడికల్ విభాగంలో 70,821…
పాలిసెట్-2020 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు.…
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 79 కేసులు నమోదు కాగా, మంగళవారం 51 కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.…
★ ఈ వర్షాకాలం నుండే కార్యాచరణ అమలు ★ 15న క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ★ మొదటి నుండి దేశాన్ని ఆదుకున్నది వ్యవసాయరంగమే ★ దేశంలో…
కరోనా నుంచి రక్షించుకోవాలి.. అదే సమయంలో ముందుకు సాగాలి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లాక్డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వారం రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున…
కోవిడ్ –19 నివారణా చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు సీఎం…
హైదరాబాద్ నగరంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు ఈ నెల 13వ తేదీ నుంచి అధికారులు సెలవు ప్రకటించారు. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలకు…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 33 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2051కి పెరిగాయి. ఇప్పటివరకు ఈ వైరస్ ప్రభావంతో 46…








