కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్‌ దృష్టి – శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి

కరోనా వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ..  వ్యాక్సిన్‌ అభివృద్ధిపైనే శాంతా…

Continue Reading →

ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100​కి చేరింది. ఇప్పటి వరకు వైరస్‌ నుంచి…

Continue Reading →

లింగాపురంలో 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా ఓ పరిశ్రమలోకి తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. గ్రామంలోని కార్తికేయ…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ నేతపై ‘చెట్టినాడ్‌’ సెక్యూరిటీ దాడి

సిమెంట్‌ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కర్పూరపు వెంకటకోటయ్యపై సెక్యూరిటీ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదగార్లపాడు గ్రామ సమీపంలోని చెట్టినాడ్‌ సిమెంట్‌…

Continue Reading →

దేశంలో 78,003 కేసులు.. 2549 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత విజృంభిస్తున్న‌ది. క్ర‌మంగా త‌ప్ప‌కుండా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న‌ది. ప్ర‌తిరోజూ వేల‌ల్లో కొత్త కేసులు, వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 మరణాలు 2,98,077

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌…

Continue Reading →

తెలంగాణలో మరో 41 కరోనా పాజిటివ్‌

రాష్ట్రంలో బుధవారం మరో 41 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,367కి చేరగా.. మృతుల సంఖ్య 34కి…

Continue Reading →

మే 16 నుంచి వందేభార‌త్ మిష‌న్ రెండో ద‌శ‌

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్‌ మిషన్ రెండో దశ మే 16 నుంచి ప్రారంభం కానుంది. మే 16 నుంచి 22…

Continue Reading →

సా. 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి మీడియా సమావేశం

ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను నిర్మలా…

Continue Reading →

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ తరలింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ తరలింపును అధికారులు ప్రారంభించారు. విశాఖలో మొత్తం 13048 టన్నుల స్టెరైన్‌ను జిల్లా యంత్రాంగం  గుర్తించింది. మంగళవారం…

Continue Reading →