లాక్‌డౌన్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు-సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు మరోసారి హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు..  24 గంటలు ప్రతి ఒక్కరి కదిలికలని గమనిస్తున్నారని చెప్పారు.…

Continue Reading →

జగిత్యాలలో మరో మూడు కరోనా కేసులు

జగిత్యాల జిల్లాలో  మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి  స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది.…

Continue Reading →

యూపీఎస్సీ పలు పరీక్షల ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలకోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వైబ్‌సైట్‌ upsc.gov.inలో చూడవచ్చని…

Continue Reading →

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్‌…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 45.20 లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా 213 దేశాలకు వ్యాపించింది. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 45 లక్షల 20 వేలకు చేరుకున్నాయి. కరోనా బారినపడి 3 లక్షల మంది…

Continue Reading →

మాస్కులు ధరించని 5 వేల మంది కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై…

Continue Reading →

జూన్‌ 16 తరువాత తెలంగాణకు రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు జూన్‌ 16 నుంచి 24 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని జర్మనీలోని పోట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌…

Continue Reading →

హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్‌నుంచే గుంతల తవ్వకం…

Continue Reading →

ఏడాది పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ వేతనంలో 30 శాతం కోత

కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈ ఏడాదంతా వేతనంలో 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యల…

Continue Reading →

తెలంగాణలో మరో 47 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గురువారం మళ్లీ 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ ఎంసీ పరిధిలోనే 40 నమోదు కావడం ఆందో ళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో…

Continue Reading →