దేశంలో 70 వేలు దాటిన క‌రోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా,…

Continue Reading →

వదంతులు సృష్టించేవారిపై చర్యలు తప్పవు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

లాక్‌డౌన్‌ ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. పోలీస్‌ హెచ్చరిక పేరుతో…

Continue Reading →

ప్రపంచవ్యాప్తంగా 42.5 లక్షల కరోనా కేసులు

ప్రపంచంలో కరోనా వైరస్‌ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా…

Continue Reading →

కరోనాపై పోరుకు 14 రాష్ర్టాలకు రూ.6195 కోట్లు

కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ…

Continue Reading →

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్‌ యార్డును…

Continue Reading →

కృష్ణా నీటి ఎత్తిపోతలపై ఏపీ తీరు ఏకపక్షం తీవ్ర అభ్యంతరకరం

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం ఏపీ ప్రభుత్వం తీసుకున్న…

Continue Reading →

కరోనా నేపథ్యంలో దేశంలో రైళ్ల రాకపోకలు ఇప్పుడే వద్దు – ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేసి , ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాలి ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి జూలై-ఆగస్టు మాసాల్లోనే భారత్…

Continue Reading →

తెలంగాణలో 79 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం ఒకేరోజు 79 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావ డం ఇదే తొలిసారి.…

Continue Reading →

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన లాక్‌డౌన్ 3.0 ముగియ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. భ‌విష‌త్య్‌లో ఎలా ముందుకు వెళ‌దామ‌నే విష‌యంపై రాష్ట్రాల ముఖ్యమంతుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర…

Continue Reading →

రేపటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో  3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్‌…

Continue Reading →