ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 27 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం…

Continue Reading →

దేశంలో 62,779 చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో…

Continue Reading →

కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని…

Continue Reading →

మే 11న సీఎంల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. మే 11న (సోమ‌‌వారం) మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు ముఖ్యమంత్రుల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ఉంటుంద‌ని ప్ర‌ధాని…

Continue Reading →

యాదాద్రి జిల్లాలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌

‌యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోనూ క‌రోనా కాలుమోపింది. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా న‌మోదు కాకుండా గ్రీన్ జోన్‌లో ఉన్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఆదివారం కొత్త‌గా…

Continue Reading →

ప్రపంచంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 2,80,431 మంది…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. శనివారం వైరస్‌ బారి నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల…

Continue Reading →

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే… పాజిటివ్‌ కేసుల తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కరోనా వైరస్‌ సోకిన వారు…

Continue Reading →

ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ – కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20…

Continue Reading →

తెలంగాణలో భారీగా ధాన్యం సేకరణ – ట్విట్టర్‌లో కేంద్రమంత్రి పాశ్వాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా…

Continue Reading →