ప్రపంచంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 41,00,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 2,80,431 మంది…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. శనివారం వైరస్‌ బారి నుంచి కోలుకుని 45 మంది ఆస్పత్రుల…

Continue Reading →

ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా (కోవిడ్‌-19) పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే… పాజిటివ్‌ కేసుల తగ్గుతూ వచ్చాయి. మరోవైపు కరోనా వైరస్‌ సోకిన వారు…

Continue Reading →

ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ – కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20…

Continue Reading →

తెలంగాణలో భారీగా ధాన్యం సేకరణ – ట్విట్టర్‌లో కేంద్రమంత్రి పాశ్వాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో తెలంగాణలో భారీగా ధాన్యం కొనుగోలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ప్రశంసించారు. ‘2020-21 యాసంగి సీజన్‌లో దేశవ్యాప్తంగా…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో శనివారం కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌ పరిధిలో 30 ఉండగా, రాష్ర్టానికి వలస వచ్చినవారిలో ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు…

Continue Reading →

అమెరికా ఉపాధ్యక్షుని కార్యదర్శికి కరోనా పాజిటివ్

అమెరికా పెద్దల కరోనా భద్రతపై ఆందోళన కలిగించే అంశమిది. ఇటీవలే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకునికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం కలిగించింది. ఎందుకంటే అతడు పనిచేసేది…

Continue Reading →

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3,320 కొత్త కేసులు

భారత్‌లో కరోనావైరస్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా సరాసరిగా మూడు వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర…

Continue Reading →

గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్‌) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం…

Continue Reading →

గ్రీన్‌జోన్‌లోకి మరో 14 జిల్లాలు

కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం  నిబంధనల ప్రకారమే నిర్ధారణ పరీక్షలు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా కరోనా కేసులు నమోదుకాని మరో…

Continue Reading →